Tag: నాదెండ్ల మనోహర్

Nadendla with Janasainiks

జగనన్న ఇళ్లు గుల్ల పథకంలోని వైసీపీ లీలలు!

ఇంటి నిర్మాణంలో పేదలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది ఇసుకను వైసీపీ నాయకులు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్ జరగలేదు నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ తెనాలి నియోజకవర్గ పర్యటనలో…

Nadendla at Bhimavaram

పేదల ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం మోసం!

నీరుపేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) పెద్ద మోసం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. నవరత్నాల్లోను… ఇచ్చిన హామీల్లోనూ అన్నీ నెరవేర్చేశామని జగన్ ప్రభుత్వం…

Nadendla Manohar Press meet

ఉత్తరాంధ్ర అవకాశవాదులపై విరుచుకుపడ్డ నాదెండ్ల మనోహర్

జగన్ రెడ్డిని నాడు తిట్టిన ఉత్తరాంధ్ర మంత్రులే నేడు నోరెత్తడం లేదు! అప్పుడు అవినీతిపరుడు కానీ ఇప్పుడెలా నాయకుడవుతాడు? దశాబ్దాల పాటు పదవుల్లో ఉండి ఉత్తరాంధ్రకు చేసిందేమిటి..? పవన్ కళ్యాణ్ జనవాణిని అడ్డుకుంటామని చెప్పడం అవివేకం రాష్ట్రానికి ఒక్క ఐటీ పరిశ్రమ…

Nadendla at Bhimavaram

అవ్వా! గౌరవ వేతనం పెంచకపోగా డిఏ రికవరీనా?

గ్రామ రెవెన్యూ సహాయకులను వైసీపీ ప్రభుత్వం వేధించడం తగదు క్షేత్ర స్థాయిలో రెవెన్యూ శాఖ (Revenue Department) విధుల్లోనూ, రైతులకు సంబంధించిన వ్యవహారాల్లోను గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అటువంటి విఆర్ఏల పట్ల వైసీపీ ప్రభుత్వం…

Nadendla with victim family

ప్రభుత్వం మిన్నకుంది – జనసేన ఆదుకుంది

ప్రభుత్వం నుంచి ఫించన్ కూడా మంజూరు కాలేదు జనసేన క్రియాశీలక సభ్యుడు దాకారపు కొండలు కుటుంబం ఆవేదన పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కు అందచేసిన మనోహర్ అందరికీ చందాలిసిన పధకాలు (Welfare schemes) కొందరికే అన్నట్లుగా మా కుటుంబాన్ని…

Nadendla Manohar at Gudivada

హేయమైన బూతు సంస్కృతి ఎవరి కోసం: నాదెండ్ల

ప్రజా ప్రతినిధులది అత్యంత హేయమైన సంస్కృతి రోడ్డు, ఉపాధి, మెరుగైన సేవలు లేక ప్రజలు అల్లాడుతున్నారు బూతు పురాణం కట్టిపెట్టి అభివృద్దిపై దృష్టి సారించాలి రాష్ట్రంలోని రైతులు అత్యంత దీనమైన స్థితిలో ఉన్నారు జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షం వహిస్తుంది గుడివాడ…

Nadendla Press meet-Tenali

అడ్డుకోవడానికి “సై”… ఆదుకోవడానికి “నై”

అమరావతి రైతుల కోసం సమయం కేటాయించలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్’కు అమరావతి రాజధాని అన్నది జనసేన విధానం గత ప్రభుత్వంలోనూ రైతుల తరఫున జనసేన పోరాడింది మూడు రాజధానులు తెర మీదకు తీసుకురావడం రాజకీయ క్రీడ ముళ్ల కంచెలు దాటి రైతుల కోసం…

Kaneeti Varada

కాళ్లను తాకుతున్న కన్నీటి వరద!

కౌలు రైతు కుటుంబాల యాతన అనంతం కౌలు రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వని ప్రభుత్వం తెనాలిలో నాదెండ్ల మనోహర్ ఎదుట బాధిత మహిళ ఆక్రందన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కౌలు రైతుల (Tenant Farmers) బలవన్మరణాల వ్యధలు ఎదురవుతూనే ఉన్నాయి. కౌలు…

Nadendla at Siddavatam

ముఖ్యమంత్రికి సాయం తెలీదు-వ్యవసాయం తెలీదు!

స్వప్రయోజనాల కోసం సీమను వాడుకుంటున్నారు కడప జిల్లాలో 187 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు పులివెందులలోనే 45 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లనీయకుండా రైతుల కుటుంబాలకు బెదిరింపు దమ్ముంటే సొంత నిధులతో రైతు కుటుంబాలను ఆదుకోవాలి…

Nadendla in Kadapa

కౌలు రైతుల ఉసురు తీసిన ముఖ్యమంత్రి మొండి వైఖరి!

కొత్త కౌలు చట్టం వల్లే 3 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు సీఎం సొంత జిల్లా ప్రజలకే భరోసా కల్పించలేకపోయారు వరదలు వచ్చి ఏడాది గడచినా నేటికీ సాయం అందలేదు రాష్ట్ర రైతాంగానికి భరోసా నింపడమే లక్ష్యంగా కౌలు రైతు భరోసా…