Janasenani cartoon on Electricity BillsJanasenani cartoon on Electricity Bills

ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) నాలుగేళ్ళ పాలనలో విద్యుత్ చార్జీలు ఎనిమిది సార్లు పెరిగాయి. సామాన్యుని నడ్డి విరిచేలా వైసీపీ పాలనలో (YCP Government) చార్జీల మోత (Electricity Charges) మోగుతున్నది అంటూ జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక సంచలన జనసేన కార్టూన్ (Janasena Cartoon) విడుదల చేసారు.

పెరిగే చార్జీలపై, పెరుగుతున్న ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చర్యలు చెప్పడం లేదు అని జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన కార్టూన్ వైరల్ అవుతున్నది.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

జనసేన పాలనతోనే జవాబుదారీతనం సాధ్యం: కొణిదెల నాగబాబు