జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. ఖాళీ అయిన ఏపీ ప్రభుత్వ ఖజానా పరిస్థితిని తెలియచెప్పే వ్యంగ్య కార్టూన్’ని జనసేనాని విడుదల చేసారు.
అప్పుల ఊబిలో రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ ఖజానా ఖాళీ. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం అంటూ నేటి కార్టూన్ ఉంది.
రోజుకొక వ్యంగ్య కార్టూన్’తో జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే.