Senani Cartoon on Annamayya DamSenani Cartoon on Annamayya Dam

నిత్యం గాలిలో విహరించే సీఎం జగన్ రెడ్డికి భూమి మీద ప్రజల కష్టాలు పట్టవు అన్నట్లు జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక జనసేన కార్టూన్ (Janasena cartoon) విడుదల చేసారు. అన్నమయ్య డాం కూలిపోయి సుమారు 18 నెలలు కావస్తున్నది.

అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చర్యలు చెప్పడం లేదు అని జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన కార్టూన్ వైరల్ అవుతున్నది.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy)
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

అటకెక్కబోతున్న ఆరోగ్యశ్రీపై విరుచుకుపడిన నాదెండ్ల మనోహర్