Category: ప్రాంతీయం

Breaking News
Eluru District SP

స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ

ఏలూరు జిల్లా: పోలీసు ప్రధాన కార్యాలయములో గత సోమవారం నాడు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదిదారులు వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. స్పందన…

Noorjahan Basha

రథసప్తమినాడు పలు దేవాలయాల్ని సందర్శించిన ఏలూరు నగరపాలక సంస్థ మేయర్

రథసప్తమి సందర్భంగా శనివారం ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు శనివారం ఉదయం నగరంలోని పలు దేవాలయాలను సందర్శించారు. స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు. ముందుగా ఏలూరు నగరంలోని పవర్ పేటలో శ్రీ సూర్య భగవాన్ దేవాలయాన్ని…

Radha Saptami

మద్ది దేవస్థానంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం గ్రామంలో స్వయంభుగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వేంచేసి యున్నారు. ఈ…

Sidhu Madiga

సమసమాజ స్థాపన మహజన సోషలిస్ట్ పార్టీతోనే సాధ్యం: విస్సంపల్లి సిద్ధూ మాదిగ

సమసమాజ స్థాపన ఒక్క మహజన సోషలిస్ట్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎంయస్పీ పోలవరం ఇంచార్జ్ విస్సంపల్లి సిద్ధూ మాదిగ అన్నారు. శనివారం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిడిపి గంగాధరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ…

Jammi Cheruvu

మక్కినవారిగూడెం జమ్మిచెరువు ఆక్రమణపై స్పందించిన అధికారులు

కృతజ్ఞతలు తెలిపిన విస్సంపల్లి సిద్దు మాదిగ ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో ఉన్న జమ్మిచెరువు ఆక్రమణలకు గురైన విషయంపై అధికారులు స్పందించారు. మహాజన సోషలిస్టు పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి విస్సంపల్లి సిద్ధూ మాదిగ గ్రామంలోని జమ్మిచెరువు…

Mathi Venkateswara Rao

ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావుకు “ఉత్తమ న్యాయవాది” పురస్కారం

ఉమ్మడి కృష్ణా జిల్లా కు చెందిన ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావుకు (Mathi Venkateswara Rao) ఉత్తమ న్యాయవాది (Best advocate) పురస్కారం లభించింది. ఆల్ ఇండియా తెలగ, కాపు, బలిజ సంఘం లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఈ పురస్కారం…

CITU Meeting in Jangareddygudem

సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి

సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యాలని సిఐటియు జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో డిసెంబర్ 16 శుక్రవారం రోజున స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమావేశం జి వెంకటేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.…

Cycle Distribution

తాతంశెట్టి ప్రసాద్ వారధి ట్రస్ట్ ద్వారా సైకిల్ పంపిణీ

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ఐ సాగర్ బాబు దాతల సహకారంతో త్వరలో 18 సైకిల్లు అందజేస్తాం: వలవల తాతాజీ సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంను ఆచరణలో చూపడం వలవల తాతాజీ వ్యక్తిత్వంలోని ఆదర్శం. వారధి ట్రస్ట్ ద్వారా తాతాజీ ఆధ్వర్యంలో దాతల తోడ్పాటుతో…

No Power

చింతలపూడి టీ నర్సాపురం విద్యుత్ దారులకు నో పవర్: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాలో 16.12.2022 శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్తుకు అంతరాయం ఉంటుంది. 33 KV చింతలపూడి – టి.నరసాపురం ఫీడరు ట్రీ కటింగ్ మరియు మరమ్మతులు నిమిత్తం ఈ ప్రాతంలో సప్లై…

Lingapalem

లింగపాలెంలో జగనన్న పాల వెల్లువ పాల కేంద్రం ప్రారంభం

గ్రామీణ ప్రాంతంలో పాడి రైతులను ఆదుకునేందుకు జగనన్న పాల విలువ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేయడం జరిగిందని లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామ సర్పంచ్ కట్టుబోయిన రమేష్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు స్థానిక రైతు భరోసా కేంద్రంలో…