Month: January 2023

పెట్టుబడిదారుల సహకారంతో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ: సీఎం జగన్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గ‌త మూడేళ్లుగా ఏపీ నంబ‌ర్ వ‌న్‌ విశాఖ‌ త్వ‌ర‌లో రాజ‌ధాని కాబోతోంది.. నేను కూడా షిఫ్ట్ అవుతున్నా.. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ‌లో గ్లోబ‌ల్ స‌మ్మిట్ విశాఖ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు అందరికీ ఆహ్వానిస్తున్నాం ఢిల్లీలో…

ఇళ్లు, ప్రజావేదికలతో పాటు చెట్లను కూడా కూల్చివేస్తున్న జగన్ సర్కార్!!

ఇళ్లు, ప్రజావేదికలు, భవనాలతో పాటు చెట్లను కూడా కూల్చివేస్తున్న జగన్ సర్కార్ అంటూ పవన్ కళ్యాణ్ మరొక కార్టూన్ విడుదల చేసారు. జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో విడుదల చేస్తున్న కార్టూన్ల పర్వం…

ఏపీలో ప్యాకేజీ పుత్రులు

Corruption less Corruption Kings in AP రెండు ఎకరాల బీడుభూమితో రాజకీయాల్లోకి వచ్చిన ఉన్న కాటికి పేద చంద్రుడు నేడు రెండు మూడు సూర్య గ్రహాలనే కొనే స్థితికి ఎదిగాడు. ఎదిగింది కస్టపడి కాదు. వెన్నుపోట్లు పొడిచి ఎదిగాడు అని…

అన్నయ్య చిరు-తమ్ముడు కళ్యాణ్ బాబు ఇద్దరూ దీనికి బాధ్యులే…

తమ్ముడు పవన్’పై అన్నయ్య చిరు ఆవేదనలో నిజమెంత? తన తమ్ముడు అంటే నాన్నకి పట్టలేని ప్రేమ: వాల్తేర్ వీరయ్య (Waltair Veeraiah) సక్సెస్ మీట్’లో రామ్ చరణ్ (Ram Charan). నా తమ్ముడు కళ్యాణ్ మీద ఉన్న ప్రేమనే వూహించుకొంటూ వాల్తేర్…

సీఎం సారూ! ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా: నాదెండ్ల

ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు భయపడకూడదు ఏళ్లు గడచినా క్షేత్ర స్థాయిలో రోగులకు వసతులు లేవు సీటీ స్కాన్ యంత్రం ఏడాది క్రితం చెడిపోతే పట్టించుకోరా? రక్త నిల్వలు తగ్గితే ఇవ్వడానికి జనసైనికులు సిద్ధం వసతుల కల్పనలో పాలకులు బాధ్యతగా వ్యవహరించాలి…

సీఎం జగన్ పనితీరు బాగాలేదు: ఇండియా టుడే, సీ-ఓటర్ సర్వే

ఇండియా టుడే, సీ-ఓటర్ మోస్ట్ పాపులర్ సి.ఎం. సర్వేలో 56.5% నుండి 39.7% కి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ మరొక కార్టూన్ విడుదల చేసారు. జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government)…

రథసప్తమినాడు పలు దేవాలయాల్ని సందర్శించిన ఏలూరు నగరపాలక సంస్థ మేయర్

రథసప్తమి సందర్భంగా శనివారం ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు శనివారం ఉదయం నగరంలోని పలు దేవాలయాలను సందర్శించారు. స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు. ముందుగా ఏలూరు నగరంలోని పవర్ పేటలో శ్రీ సూర్య భగవాన్ దేవాలయాన్ని…

మద్ది దేవస్థానంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం గ్రామంలో స్వయంభుగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వేంచేసి యున్నారు. ఈ…

సమసమాజ స్థాపన మహజన సోషలిస్ట్ పార్టీతోనే సాధ్యం: విస్సంపల్లి సిద్ధూ మాదిగ

సమసమాజ స్థాపన ఒక్క మహజన సోషలిస్ట్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎంయస్పీ పోలవరం ఇంచార్జ్ విస్సంపల్లి సిద్ధూ మాదిగ అన్నారు. శనివారం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిడిపి గంగాధరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ…

మక్కినవారిగూడెం జమ్మిచెరువు ఆక్రమణపై స్పందించిన అధికారులు

కృతజ్ఞతలు తెలిపిన విస్సంపల్లి సిద్దు మాదిగ ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో ఉన్న జమ్మిచెరువు ఆక్రమణలకు గురైన విషయంపై అధికారులు స్పందించారు. మహాజన సోషలిస్టు పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి విస్సంపల్లి సిద్ధూ మాదిగ గ్రామంలోని జమ్మిచెరువు…