Category: జాతీయం

Breaking News

 

Ramappa Temple

రామప్ప దేవాలయానికి విశ్వఖ్యాతి

రామప్ప దేవాలయం (Ramappa Temple) అరుదైన విశ్వఖ్యాతిని ఆర్జించింది. అద్భుతమైన శిల్పసౌందర్యానికి, అరుదైన నిర్మాణానికి, వందల ఏళ్ల చరిత్రకు, కాకతీయుల వైభవానికి ప్రతీకగా మిగిలింది మన రామప్ప దేవాలయం. రామప్ప ఆలయం తెలంగాణ రాష్ట్రం (Telangana) ములుగు (mulugu) జిల్లాలో ఉంది.…

Meerabhai Chanu

నాడు కట్టెలు మోసింది – నేడు భారత్’కి పధకాన్ని సాధించింది

టోక్యో ఒలింపిక్స్’లో రజిత పధకాన్ని సాధించిన మీరాబాయి చాను నాడు కట్టెలు మోసిన మీరాబాయి చాను (Meera Bhai Chanu) టోక్యో ఒలింపిక్స్’లో (Tokyo Olympics) భారత దేశానికీ (India) తొలి (రజిత) పధకాన్ని సాధించి పెట్టింది. వెనకబడిన ఈశాన్య రాష్ట్రం…

cabinet expansion

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ

15 మంది కేబినెట్‌ మంత్రులు, 28 మంది సహాయమంత్రులు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ (Modi Cabinet Expansion) నేడు రాష్ట్రపతి భవన్’లో (Rastrapati Bhavan) జరిగింది. కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి (Rastrapati) చేతుల మీదుగా…

Hari Babu

కంభంపాటి హరిబాబుకు జనసేనాని అభినందనలు

మిజోరాం గవర్నర్’గా (Mizoram Governor) నియమితులైన కంభంపాటి హరిబాబుకు (Kambhampati Haribabu) జనసేనాని (Janasenani) అభినందనలు తెలియజేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (Andhra University) ఆచార్యుడిగా (Professor) విద్యార్థులను హరిబాబు తీర్చిదిద్దారు. ప్రజా ప్రతినిధిగా విశాఖ నగర అభివృద్ధికి ప్రశంసనీయమైన సేవలను కంభంపాటి…

supreme court

మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే
పరిహారం ఎంత అనేది కేంద్రమే నిర్ణయించాలి

కరోనా మరణాలపై సుప్రీమ్ తీర్పు కరోనా (Carona) మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం (Financial support) రూపంలో పరిహారం (compensation) అందించాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం ఇవ్వడానికి తాజా మార్గదర్శకాలు…

Nirmala Seetharaman

వైద్యానికి కేంద్రం రూ 50 వేల కోట్లు కేటాయింపు
మరిన్ని ఉపశమన కార్యక్రమాలు ప్రకటించిన కేంద్రం

వైద్య రంగంలో (Health Sector) మరిన్ని మౌలిక సౌకర్యాలు (Basic Facilities) కల్పించేందుకు రూ 50 వేల కోట్లను కేంద్రం (Kendram) కేటాయించింది. కోవిడ్ 19 (Covid 19) రెండో దశతో అతలాకుతలం అయిన భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy)…

Karanam Malleswari

స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి నియామకం

ఢిల్లీ క్రీడా విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్’గా ( వీసీ) కరణం మల్లీశ్వరి (Karanam Malleswari) నియమితులయ్యారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Kejriwal)ను కరణం మల్లీశ్వరి ఈ సందర్భంగా కలిసి వివిధ విషయాలు చర్చించారు. కరణం మల్లీశ్వరితో ఈ రోజు సమావేశమై,…

Mamatha Benarjee

మమత నాయకత్వంలో తృతీయ ఫ్రంట్?

జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ (Third Front) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతున్నది. తృతీయ ఫ్రంట్’ని పశ్చిమబెంగాల్‌ (West bengal) సీఎం మమతా బెనర్జీ (Mamatha Banerjee) సారథ్యంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేతలను ఏకం…

Traffic police

వాహన దారులకు తీపి కబురు: గడువు పొడిగించిన కేంద్రం

వాహన దారులకు కేంద్రం (Central G0vernment) తీపి కబురు చెప్పింది. కరోనా (corona) వేళలో వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే తీపి కబురు చెప్పింది. మోటార్‌ వాహనాలకు (Motor Vehicles సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), ఇతర…

Satya Nadella

మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ (Microsoft) చైర్మన్’గా సత్య నాదెళ్ల (Satya Nadella) నియమితులయ్యారు. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ బోర్డులో కీలక మార్పులు చోటుచేసికొన్నాయి. ప్రస్తుత సీఈవో (CEO) సత్య నాదెళ్లకు మరిన్ని అదనపు అధికారాలు కట్టబెట్టారు. ఆయనను బోర్డు ఛైర్మన్‌గా ఎన్నుకోవడం జరిగింది. ఈ…