Month: December 2022

Koyalagudem

కొయ్యలగూడెంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం (Koyyalagudem) మండలం, కొయ్యలగూడెంలో పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి ఘనంగా జరిగింది. ఆంధ్రరాష్ట్ర సాధనకై ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాస్ పూలమాలలు…

Chintalapudi

చింతలపూడిలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా చింతలపూడిలో (Chintalapudi) తెలుగుదేశం పార్టీ (Telugu desam) ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా…

Goodbye to YCP

హాలిడే ఇవ్వాల్సింది పంటలకు కాదు వైసీపీ పాలనకి: జనసేన

వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన రైతులు జనసేన ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది. ఈ నెల 18న సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర గుంటూరు జిల్లాలో 280 మందికిపైగా రైతులు ఆత్మహత్య జిందాల్ సంస్థకు కడప స్టీల్స్ ఇవ్వడంలో…

Nadendla with Kanna

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే కలిసాం
కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల భేటీ

బిజెపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల భేటీ ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని జగన్ రెడ్డి (AP CM Jagan) ఆయన పార్టీ కలసి అంధకారంలోకి నెట్టేశారు. వైసీపీ (YCP) విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలసి…

AP CM jagan

పింఛన్ల పెంపు – పలు ప్రాజెక్టులకు ఆమోదం
ఏపీ కాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

వైసీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్ర‌కారం పెన్ష‌న్ల పెంపుద‌ల‌కు ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం మంగళవారం నాడు జరియింది. సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్‌ సమావే­శం నిర్వ‌హించారు. మంగళవారం జరిగిన…

Nadendla at P Gannavaram

యువతకి కావాల్సింది గంజాయి కాదు ఉపాధి: నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన న్యాయవాది ప్రభుత్వ అక్రమ కేసులకు జన సైనికులు భయపడొద్దు జనసేన నాయకులు, శ్రేణులకు న్యాయపరమైన అండ రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు గంజాయి ప్రదేశ్ చేశారు. సులభంగా గంజాయి దొరుకుతోంది-ఉపాధి మాత్రం దొరకడం లేదు…

Nadendla at Srikakulam

లక్షల కోట్ల బడ్జెట్ ఏమైపోతున్నదో తెలుసా: జనసేన

శంకుస్థాపనలతో మోసం చేస్తున్న ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే కొత్త కార్యక్రమాల డ్రామాలు శ్రీకాకుళం వంతెనల సమస్య మీద జనసేన పోరాటం ఎచ్చెర్ల నియోజకవర్గం సమీక్ష సమావేశంలో నాదెండ్ల మనోహర్ చిన్న పనులు చేయాలంటే నిధులు ఉండవు. మనసు ఉండదు.…