సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ముచ్చింతల్’లో (Muchintal) గల రామానుజ సమతామూర్తి (Statue of Equality) విగ్రహాన్ని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆవిష్కరించారు. ఇది శంషాబాద్ (Shamshabad) సమీపంలో ఉంది. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ…