Category: రాష్ట్రీయం

Breaking News
Pawan on Ippatam

వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపోదు: జనసేనాని
వైసీపీపై విరుచుకు పడ్డ జనసేనాని

ఇప్పటం కూల్చివేతలు కచ్చితంగా కక్ష పూరితమే 30 ఏళ్లు పాలించాలనేది వైసీపీ నాయకుల కోరిక 30 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలనేది జనసేన ఆశయం జనసేన రౌడీ సేన కాదు విప్లవ సేన వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం. హత్యా రాజకీయాలు…

Janasenani with BC Leaders

రాష్ట్ర భవిషత్తు శాసించడానికి బీసీలు ఐక్యం కావాలి: జనసేనాని
సేనాని సంచలన ప్రసంగం

ప్రాధేయపడే పరిస్థితి పోవాలంటే రాజకీయ చైతన్యం పెరగాలి కులానికో పదవి… రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారు. కులంలో కొంతమంది చెంచాల వల్ల కుల ప్రయోజనాలను తాకట్టు బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంతమంది వ్యక్తుల సమూహానికి లొంగాలి తూర్పు…

Nadendla at Vijayanagaram

చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే…?: నాదెండ్ల మనోహర్

ప్రజల సమస్యలను వినే నాధుడే కరువు భయపడుతూ బటన్లు నొక్కుతూ కాలం గడిపే ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా లేదు మత్స్యకారులకు అండగా జనసేన ఉంటుంది ఉద్దానం సమస్యను ప్రపంచానికి తెలియజెప్పింది పవన్ కళ్యాణ్ డి.మత్స్యలేశం గ్రామంలో…

AP High Court

ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు (Ippatam Petitioners) హైకోర్టు (High Court) జరిమానా (Fine) విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటంలో (Ippatam) ఇళ్లు…

Gidugu Rudraraju

పిసిసి అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు (Gidugu Rudra Raju) నియమితులయ్యారు. గిడుగు రుద్రరాజును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్,…

Nadendla Manohar on Polavaram

వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: నాదెండ్ల మనోహర్

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు పోరాటం ఇప్పటం బాధితులకు ఈ నెల 27న రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ ప్రజా వ్యతిరేకత కూడ గట్టుకున్న వైసీపీ ప్రభుత్వం (YCP…

Nadendla Press meet at Vizag

ముఖ్యమంత్రి జగన్ గతచరిత్ర ఏమిటో తెలుసా: నాదెండ్ల

ఆయన కాండక్ట్ సర్టిఫికెట్ జనసేనకు అవసరం లేదు! ప్రజలకు మేలు చేయడమే జనసేన పార్టీకి తెలుసు సీఎం సభకు వచ్చిన మహిళల చున్నీలు తీయించడం దురదృష్టం మహిళలకు ముఖ్యమంత్రి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వ పాలన మీద ప్రజలంతా విసిగిపోయి…

Congress for Kapu Reservations

కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

ప్రత్యేక హోదా ఫైలు పైనే తొలి సంతకం 2024 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెబిఆర్ నాయుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party) కాపు రిజర్వేషన్లకు (Kapu Reservations) కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు…

Nadendla Manohar at Tirupati

ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తారా?
పెడనలో జన సైనికులపై దాడి గర్హనీయం

జగనన్న ఇళ్ల నిర్మాణంలో చతికిలపడిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) నియోజకవర్గమైన పెడనలో (Pedana) వై.సి.పి. కార్యకర్తలు (YCP Leaders) గూండాలుగా మాదిరి దౌర్జన్యాలకు పాల్పడు తున్నారు. గురువారం రాత్రి జనసేన కార్యకర్తలు (Janasainiks) మంత్రి వైఫల్యాలను…

Anaparthi Janasena

పేదల గుడిసెలుపైనా వైసీపీ ప్రతాపం: జనసేన

వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు అనేది ప్రచారానికే పరిమితం చేసింది. ఇది ఇలా ఉండగా పేదల గుడిసెలు పీకేయడానికి మాత్రం వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఉత్సాహం చూపిస్తోందని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla…