దేవీ నవరాత్రుల అనంతరం ఘనంగా ఊరేగింపు
జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల అనంతరం అమ్మవారికి ఘనంగా ఊరేగింపు (Ammavari Procession) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 9 రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో కమిటీ సభ్యులు నిర్వహిస్తూ అమ్మవారికి భజన కార్యక్రమాలు అలపిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.…