Month: October 2022

Nadendla Manohar Press meet

ఉత్తరాంధ్ర అవకాశవాదులపై విరుచుకుపడ్డ నాదెండ్ల మనోహర్

జగన్ రెడ్డిని నాడు తిట్టిన ఉత్తరాంధ్ర మంత్రులే నేడు నోరెత్తడం లేదు! అప్పుడు అవినీతిపరుడు కానీ ఇప్పుడెలా నాయకుడవుతాడు? దశాబ్దాల పాటు పదవుల్లో ఉండి ఉత్తరాంధ్రకు చేసిందేమిటి..? పవన్ కళ్యాణ్ జనవాణిని అడ్డుకుంటామని చెప్పడం అవివేకం రాష్ట్రానికి ఒక్క ఐటీ పరిశ్రమ…

Gudem Janasainik

మరణించిన జనసైనికుని కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

ధర్మాజీగూడెం (Dharmajigudem) గ్రామానికి చెందిన జనసేన పార్టీ (Janasena Party) కార్యకర్త పామర్తి నాగరాజు (Pamarty Nagaraju) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియ జేసింది. అంతే కాకుండా చింతలపూడి నాయకుల…

Sheshu Kumari Makineedi

వైసిపి మంత్రులకు మాకినీడి శేషుకుమారి స్ట్రాంగ్ కౌంటర్!!

కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి (Janasena Pitapuram Incharge) మాకినీడి శేషుకుమారి (Makineedi Sheshu Kumari) వైసీపీ మంత్రులు, నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ లో…

Telugu Media

పచ్చ-నీలి విశ్లేషణలపై తశ్మాత్ జాగ్రత్త: శాంతి సందేశం

పచ్చ మీడియాలోనూ (Pacha Media) అలానే నీలి మీడియాలోనూ (Neeli Media) లేదా వీరి అనుబంధ సోషల్ మీడియాలోను (Social Media) వస్తున్న చాలా విశ్లేషణలు అనుమానాలు కలిగించే విధంగా ఉంటున్నాయి. వీటిపై యువత జాగరూకులై ఉండాలి. కోన్ని ఛానళ్ళలో జరిగే…

JD Lakshminarayana

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రశ్నించిన హైకోర్ట్!

లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్’ని (Vizag Steel Plant) ఎందుకు ప్రైవేటీకరణ (Privatization of Vizag Steel Plant) చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ప్రశ్నించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సబబు కాదని జేడీ లక్ష్మీనారాయణ…

Pawan Kalyan

విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్రం (Telangana State) రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు (Students) ఎదుర్కొంటున్న ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆడబిడ్డలు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్ళి చదువు కొంటున్నారు. విద్యా సంస్థలు విడిచిపెట్టాక…

Maddi Anjaneya Temple

మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు: రూ. 1 .72 లక్షల ఆదాయం

వెల్లడించిన దేవస్థాన ఈవో ఆకుల కొండలరావు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయానికి (Maddi Anjaneya Swamy Temple) మంగళవారం మద్యాహ్నం గం.02.30 ని.ల.వరకు వివిధ సేవల రూపేణ రూ. 1,72,950/- లు ఆదాయం (Revenue) సమకూరినదని ఆలయ కార్య నిర్వహణ…

Pothina Mahesh

మూడు రాజప్రాసాదాలు కోసమే మూడు రాజధానులు: జనసేన

విశాఖ జగన్ రెడ్డి కోటరీకీ మాత్రమే ఆర్ధిక రాజధాని రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేశారని వైసీపీ నాయకులు గర్జిస్తారు? దమ్ముంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల కోసం గర్జించాలి మంత్రులకు పదవులు ఇచ్చింది పవన్ కళ్యాణ్’ని విమర్శించడానికా? ‘పులి రాజా’ అమర్…

Kona Tatarao Press meet

వికేంద్రీకరణ పేరిట వైసీపీ వీధి నాటకాలు

రాజధాని పేరిట దోచుకోవడం.. దాచుకోవడం మినహా చేసింది లేదు 40 నెలల పాలనలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏంటి? విశాఖకు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెప్పాలి ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే.. గ్రామ…

IJU meeting at Vijayawada

మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వాలు: ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి

మీడియా ఎప్పుడూ ప్రజల పక్షమే మీడియా (Media) ఎల్లప్పుడూ ప్రజల పక్షమే వహించాలి. ఆదే అత్యంత ప్రాధాన్యత అని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ (Justice M Satyanarayana) అన్నారు. అక్టోబరు 29, 30 మరియు 31వ…