అశ్రునయనాల మధ్య సత్యప్రభ అంత్యక్రియలు
హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు తాడిత పీడిత బాధిత వర్గాల నుండి ఎదిగి, ఎంతో ఆణుకువతో ఒదిగి ఉంటూ అందరికీ చేదోడు, వాదోడుగా సత్య ప్రభ కుటుంబం (Satya Prabha) ఉంటూ వస్తోంది. అటువంటి మంచి మనిషి సత్యప్రభ ఇకలేరు అనే…
హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు తాడిత పీడిత బాధిత వర్గాల నుండి ఎదిగి, ఎంతో ఆణుకువతో ఒదిగి ఉంటూ అందరికీ చేదోడు, వాదోడుగా సత్య ప్రభ కుటుంబం (Satya Prabha) ఉంటూ వస్తోంది. అటువంటి మంచి మనిషి సత్యప్రభ ఇకలేరు అనే…
అమరావతి రైతులతో జనసేనాని సమావేశం GHMC ఎన్నికల్లో పోటీకి సిద్దం ప్రతీ క్రియాశీల కార్యకర్తకు 5 లక్షల ఇన్సూరెన్సు అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు వెనకేసుకోవడం కాదు. ప్రజలు కోల్పోయిన వాటిని వారికి అందజేయడం కావాలి… జనసేన పార్టీ…
తెలంగాణ (Telangana) దుబ్బాకలో (Dubbaka) జరిగిన ఉప ఎన్నికలో భాజాపా (BJP) విజయ కేతనం ఎగురవేసింది. దుబ్బాక ఉప ఎన్నిక (Dubbaka Bye Elections) తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. భాజపా జయకేతనం ఆ పార్టీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహాన్ని…
స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) కంటే రాష్ట్ర ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి కోడలి నాని అన్నారు. కరోనా (Covid) రోజు రోజుకీ విజృభిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు (Local Body Elections) జరపడం మంచిది కాదు కొడాలి…
ఏపీలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విస్తృతంగా సోకుతున్న కరోనా? 829మంది టీచర్లకు, 575 విద్యార్థులకూ సోకిన వైరస్? ఏపీలో (AP) విస్తృతుంగా కరోనా (Covid) సోకుతున్నది. ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా విజృంభిస్తున్నది.…
కాపుల్లో ఐక్యత సాధ్యమేనా కాపు కాసేవారు (Kapulu) తమ జాతి భవిష్యత్తుని ఆ రెండు పాలక పార్టీలకు తాకట్టు పెడుతున్నారు. జనాభాలో సుమారు ౩౦% ఉండి కూడా రాజ్యాధికారం (Rajyadhikaram) కోసం పోరాడలేక పోతున్నారు. రాజ్యాధికారం కోసం ఈ నాయకులు ఎందుకు…
గత ఏడాది పంట నష్ట పరిహారం మాటేమిటి? భారీ వర్షాలు, వరదల (Floods) మూలంగా నష్టపోయిన రైతులకి (Rythulu) అందాలిసిన నష్ట పరిహారంపై (Compensation) జనసేనుడు (Janasenudu) తీవ్రంగా స్పందించారు. రైతులకు అందాలిసిన నష్టపరిహారంపై ప్రభుత్వం తాత్సారం మాని తక్షణమే చర్యలు…
మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act) ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారిపై RTI అధికారులు విధించే జరిమానాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) భారీగా పెంచింది. దీనికి సంబంధించి రవాణాశాఖ (Transport Department) కార్యదర్శి ఎంటీ కృష్ణ…
హైకోర్టుని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొక్కసారి ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులు అందడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (SEC ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. ఎన్నికల సంఘం…
ప్రజల వెతలు తీరేదెప్పుడు? తెలుగు రాష్ట్రాల్లో (telugu States) రోడ్ల పరిస్థితి మారేదెప్పుడు. ప్రజల వెతలు తీరేదెప్పుడు. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇది సంక్షేమ పధకాల మోజు (Welfare Schemes) లో ఉన్న ప్రజలు ఈ వాస్తవాలను తెలుసుకొనేదెప్పుడు.…