Month: February 2023

AP Governor Abdul Nazeer

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (S Abdul Nazeer) నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.…

Kanna Lakshminarayana

కాపులను కరివేపాకుల్లా వాడుకొంటున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

కాపుల ఓట్లతోనే ఏ పార్టీ అయినా గెలిచేది. కానీ ఆ యా పార్టీలు గెలిచిన తరువాత కాపులను వాడుకొని వదిలేస్తున్నారు. ఎన్నికల ముందు మరల కాపులు గుర్తుకొస్తారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా,…

Cartoon on MLC elections

ఎమ్మెల్సీ సీటు కోసం ఎగబడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు: సేనాని కార్టూన్

ఏపీలో జరగబోతున్న ఎమ్మెల్సీ సీటు (MLC Elections in AP) కోసం తాజా వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs ) తెగ ఎగబడుతున్నారు అంటూ ఏపీ సీఎం జగన్ గవెర్నమెంటుపై (AP CM Jagan Government) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)…

Chintalapudi MLA

తాడువాయిలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు: ఉత్సవ కమిటీ

వెల్లడించిన ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలంలోని చారిత్రక దేవాలయం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 18 నుండి 22 తేదీవరకు ఈ ఉత్సవాలు…

Road accident

జంగారెడ్డిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం

ప్రమాదంలో మృతి చెందిన నోవా కాలేజీ విద్యార్థులు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం (Jangareddygudem) సబ్ స్టేషన్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వివరాలు…

Nadendla Manohar at Party office

దేశంలో కార్యకర్తలకు అండగా ఉండే ఏకైకపార్టీ జనసేననే

క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణం తోటి కార్యకర్తకు సాయంగా నిలవాలన్నదే పవన్ కళ్యాణ్ సంకల్పం మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనండి కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ సమీక్షలో నాదెండ్ల మనోహర్ పార్టీ కోసం పనిచేసే…

Representation to RDO

ఆక్రమణ చేసిన స్మశానవాటికలను ఇప్పించాలని ఆర్డీవోకు వినతి

మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోకన్వీనర్ విస్సంపల్లి సిద్దు మాదిగ సర్వే నెంబర్ 338 లో 5 ఎకరాల 8 సెంట్లు స్మశాన భూమి (Burial Ground) అన్యాక్రాంతానికి గురైంది. ఈ భూమి కబ్జా చేసిన వ్యక్తులపై, రెవెన్యూ రికార్డులను (Revenue…

Janasenani Cartoon

సలహాదారుల వ్యవస్థ రాజ్యాంగబద్ధతపై సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు!

సలహాదారుల వ్యవస్థ (AP CM Jagan Government Advisors) రాజ్యాంగబద్ధతపై సర్కారుకి హైకోర్టు (AP High court) మొట్టికాయలు అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక కార్టూన్ (Senani Cartoon) విడుదల చేసారు. వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ…

Konidala Nagababu

క్రియాశీలక సభ్యత్వాన్ని (Membership) నమోదు చేసుకోండి: కొణెదల నాగబాబు

ఫిబ్రవరి 10వ తేదీన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు (Janasena Party Membership Drive ప్రక్రియను విజయవంతం చేయాలని జనసేన నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణెదల…

Jourlaists meeting Gudem

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

ఎపి వర్కింగ్ జర్నలిస్టుల మహాసభలో వక్తల వినతి జంగారెడ్డి గూడెం: పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వాలు సానుభూతితో పరిష్కరించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ చింతలపూడి,పోలవరం నియోజక వర్గాల సమావేశంలో వక్తలు కోరారు. శనివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పెద్ద…