Tag: Muchinthal

భక్తి-సమానతల కోసం కృషి చేసిన వ్యక్తే సమతా మూర్తి: రాష్ట్రపతి

ముచ్చింతల్’లోని (Muchintal) రామానుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి (Rastrapati) రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ramanath Kovind) పాల్గొన్నారు. 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి (President) మాట్లాడుతూ కీలక సందేశాన్ని ఇచ్చారు. రామానుజ విగ్రహం…

సమతామూర్తిని దర్శించుకున్న కేంద్రమంత్రి అమిత్ షా

ముచ్చింతల్‌ దివ్యక్షేత్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముచ్చింతల్‌’లో (Muchintal) కొలువైయున్న సమతా మూర్తిని (State of equality) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) దర్శించుకున్నారు. హైదరాబాద్, శంషాబాద్ సమీపంలో, శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సమతా మూర్తి (Samata…

రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణ: సీఎం జగన్

ముచ్చింతల్’లోని (Muchintal) శ్రీరామానుజ సహస్రాబ్ధి వేడుక‌ల్లో ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ (Jagan) మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ‌రామానుజచార్యుల‌ (Ramanujacharya) వెయ్యి సంవ‌త్స‌రాల సంద‌ర్భంగా శ్రీ‌…

సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్
సమతామూర్తి ఆశీస్సుల మధ్య సేనాని క్రేజ్

ముచ్చింతల్ (Muchintal) సమతామూర్తి (Statue of equality) భగవద్ శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని జనసేనాని (Janasenani) దర్శించు కున్నారు. అక్కడ ఉన్న 108 ఆలయాలను కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించి సమాజ హితం కోసం, సర్వ మానవ…

సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ముచ్చింతల్’లో (Muchintal) గల రామానుజ సమతామూర్తి (Statue of Equality) విగ్రహాన్ని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆవిష్కరించారు. ఇది శంషాబాద్ (Shamshabad) సమీపంలో ఉంది. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ…