కాపులను కరివేపాకుల్లా వాడుకొంటున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
కాపుల ఓట్లతోనే ఏ పార్టీ అయినా గెలిచేది. కానీ ఆ యా పార్టీలు గెలిచిన తరువాత కాపులను వాడుకొని వదిలేస్తున్నారు. ఎన్నికల ముందు మరల కాపులు గుర్తుకొస్తారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా,…