ముఖ్యమంత్రికి సాయం తెలీదు-వ్యవసాయం తెలీదు!
స్వప్రయోజనాల కోసం సీమను వాడుకుంటున్నారు కడప జిల్లాలో 187 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు పులివెందులలోనే 45 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లనీయకుండా రైతుల కుటుంబాలకు బెదిరింపు దమ్ముంటే సొంత నిధులతో రైతు కుటుంబాలను ఆదుకోవాలి…