మద్ది ఆంజనేయ ఆలయానికి రూ. 28.24 లక్షల ఆదాయం
వివరాలు వెల్లడించిన ఆంజనేయ ఆలయ ఈవో
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము (Maddi Anjaneya Swamy Temple) నందు శుక్రవారం నాడు హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీలు లెక్కించగా 57 రోజులకు గాను దేవస్థానము హుండీ ద్వారా (Hundi Collections) రూ. 26,50,030/-లు,…