మద్ది ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు
పశ్చిమగోదావరి (west Godavari) ఏలూరు (Eluru) జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనార్ధము…