Tag: Maddi Anajeya Swamy

స్వామివారికి ఘనంగా పంచామృత అభిషేకం

ఆలయ అర్చకులు, వేద పండితుల ఆద్వర్యములో శ్రీమద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారికి పంచామృత అభిషేకం (Panchamrutha Abhishekam) జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు స్వయంభువులై ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వెలిశారు.…